Friday, March 29, 2024
- Advertisement -

సురేష్ బాబు కి ఓ బేబీ నచ్చలేదట, సమంత ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

మజిలీ తర్వాత మరిన్ని అంచనాల తో సమంత ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్న చిత్రం ఓ బేబీ. నందిని రెడ్డి దర్శకత్వం లో త్వరలో రానున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నాగ శౌర్య, తదితరులు కూడా నటించారు. కొరియా లో మిస్ గ్రానీ పేరుతో విడుదల అయ్యి చరిత్ర సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు లో సురేష్ బాబు, సునీత తాటి, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 4 న విడుదల అవుతుంది. ప్రస్తుతం సమంత మంచి ఫామ్ లో ఉండటం తో చిత్ర వర్గాలు ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.

అయితే వార్తల్లో రోజుకోసారి ఈ సినిమా ఔట్పుట్ సరిగా రాలేదు అని, నిర్మాత సురేష్ బాబు కి సినిమా నచ్చలేదు అని, ఆయన మార్పులు, చేర్పులు సూచించాడు అని ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. అయితే సమంత కి ఈ సినిమా చాల స్పెషల్ అంట, అందుకనే నార్మల్ గా రూమర్స్ ని పట్టిన్చుకొని సమంత, ఈ రూమర్స్ కి కాస్త అప్సెట్ అయ్యి వెంటనే క్లారిటీ కోసం డైరెక్ట్ గా సురేష్ బాబు కె మెసేజ్ పెట్టిందట.

సురేష్ బాబు నే డైరెక్ట్ గా నిజం చెప్పమని అడిగిందట. సురేష్ బాబు తనకి సినిమా నచ్చింది అని, రూమర్స్ ని పట్టించుకోవద్దు అని క్లియర్ గా చెప్పాడట. అప్పుడు సమంత ఊపిరి పీల్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -