Saturday, May 4, 2024
- Advertisement -

అల్లు అర్జున్‌ని ముఖ్య అతిథిగా పిలిచిన కేర‌ళ ప్ర‌భుత్వం

- Advertisement -

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో కేర‌ళ‌లో కూడా అంత‌టి ఫాలోయింగ్ ఉంది.అక్క‌డ అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్ ఉంది. అల్లు అర్జున్ ప్ర‌తి సినిమా కేర‌ళ‌లో కూడా విడుద‌ల అవుతుంది.అయితే అక్క‌డ ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఓ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ను ఆహ్వానించ‌డం చ‌ర్చ‌గా మారింది.

ఈనెల 10న కేరళలోని అలప్పూజా సమీపంలో గల పున్నమడ సరస్సులో నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ క్రీడలు జరగనున్నాయి. అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మలయాళంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో బోట్ రేస్ క్రీడలకు గౌరవ అతిథిగా రావాలని కేరళ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.అయితే అల్లు అర్జున్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చేది లేనిది తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -