- Advertisement -
న్యూ ఇయర్ రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ తో ఎంజాయ్ చేసాడు. న్యూ ఇయర్ కావడంతో ఫ్యాన్స్కి లంచ్ ఏర్పాటు చేసి పెద్ద ట్రీట్ ఇచ్చారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఫాన్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కలిసి అతనికి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం తన ఆఫీస్ లో మంచి ట్రీట్ ఇచ్చి అందరితో సరదగా గడిపడట. ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శీను దర్శకత్వంలో ‘సరైనోడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతుంది. ఇప్పటికే 50 శాతం వరకూ షూటింగ్ ను పూర్తిచేసుంది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థ్రెసాతో హీరోయిన్స్గా నటిస్తున్నారు.