Monday, May 27, 2024
- Advertisement -

పెళ్లిరోజున అనసూయ ఎక్క‌డికి వెళ్లిందో తెలుసా?

- Advertisement -

ఈ రోజు యాంక‌ర్ అనసూయ పెళ్లిరోజు.త‌న పెళ్లి రోజు అన‌సూయ ఎక్క‌డ వెళ్లి ఎంజాయ్ చేస్తుందో తెలుసా!పెళ్లి రోజున త‌న భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవులకి వెళ్లింది. అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వార అభిమానులతో పంచుకుంది.

తన భర్తతో ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చామని పేర్కొంది.ఈ సందర్భంగా మాల్దీవుల్లో ఓ బీచ్ లో సేదతీరుతున్న ఫొటోను షేర్ చేసింది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -