Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలిని మ‌ట్టుపెడ‌తాడా..

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడుతో బాక్సాఫీస్ దగ్గర ఏదో వండర్ క్రియేట్ చేయబోతున్నాడని ట్రేడ్ చెబుతుంది.అతను వెళ్తోన్న రూట్ చూస్తుంటే థియేటర్ల విషయంలో మనోడు పెద్ద రిస్కే చేస్తున్నాడని తెలుస్తోంది.

ఎట్ ది సేమ్ టైమ్ బాహుబ‌లి తెలుగు వెర్ష‌న్ ఫ‌స్ట్ డే రికార్డును బీట్ చేయ‌ని ప‌క్షంలో…కుదిరితే  అత్తారింటికి దారేది ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ కు ఎర్త్ పెట్టాల‌ని  చూస్తున్నాడు.అది కూడా ఇపుడున్న టైమ్లో పెద్ద చాలెంజ్ కాదు కాబట్టి…. 1500 స్క్రీన్స్ లో శ్రీమంతుడును రిలీజ్ చేసి ఎలాగోలా గేమ్ బ‌జాయించాల‌ని డిసైడ్  అయిపోయాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -