ప్రస్తుతం ఎన్టీఆర్-బాలయ్య మధ్య ఓపెన్ గానే వార్ జరుగుతోంది. ఇద్దరి సినిమాలు సంక్రాంతి బరిలో నువ్వా-నేనా అనే రీతిలో తేల్చుకోవడానికి సిద్ధమౌతున్నాయి. ఎవరి సినిమా తగ్గట్లేదు. ఐతే ఈ నేల 27న జరిగిన నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చేసిన వాఖ్యలు ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ని బాదపెడుతున్నాయి.
సినీయర్ ఎన్టీఆర్ తరువాత ఆ స్థానం జూనీయర్ ఎన్టీఆర్ దే అంటూ సంచలన వాఖ్యలు చేశారు. ఇదే రీతిలో నందమూరి కళ్యాణ్ బాబు కూడా కామెంట్స్ చేశారు. బాలయ్య ఫ్యాన్స్కి కోపం వచ్చి ఎన్టీఆర్ మీద మండిపడుతున్నారు. బాలకృష్ణని చిన్న చూపు చూస్తున్నారు అని అది అంతమంచిది కాదుఅని అంటున్నారు.
బాలయ్య మీద చేసిన కామెంట్స్ తో మరింత దూరం అయ్యారు ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్కు బాలయ్య ఫ్యాన్స్ ఓ లెటర్ రాశారు. ఈ లెటర్లో ఎన్టీఆర్, హరికృష్ణ , కళ్యాణ్ లపై భారిగా విమర్శలు చేశారు.