Thursday, May 2, 2024
- Advertisement -

తమిళనాట దుమ్మురేపుతున్న మ‌హేష్ సినిమా

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపిస్తుంది.విడుదైల‌న రెండు రోజ‌ల్లోనే 100 కోట్లు సాధించిన ఈ సినిమా.త‌మిళ‌నాడులో కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.స్పైడ‌ర్‌తో త‌మిళ్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు మ‌హేష్ సినిమా ఫెయిల్ అయినప్పటికి త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైనా మార్కెట్ ఏర్ప‌రుచుకున్నాడు.నేరుగా తెలుగు వెర్షనే తమిళనాట రూ.4.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా తమిళనాట ఇంత వసూళ్లు రాబట్టలేదు. ‘బాహుబలి’ తమిళ వెర్షన్ తమిళనాట ఇరగాడేసింది కానీ.. ఆ చిత్ర తెలుగు వెర్షన్ కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు తెచ్చుకోలేదు. ‘భరత్ అనే నేను’ అక్కడి బయ్యర్ కు మంచి లాభాలందించింది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం విశేషం. చెన్నైలో మాత్రమే ఈ చిత్రం 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గమనార్హం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -