- Advertisement -
ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడినంటూ చిటికేస్తున్నాడు.తన చిటికెతో ఏకంగా మాహిష్మతిని ఉలిక్కిపడేలా చేస్తానంటున్నాడు.దీని కోసమని ఓ ట్రైల్ వేద్దామని….ఈనెల 18 న సర్వం సిద్దం చేసుకుంటున్నాడు.
తన బలమేంటో ఆగస్ట్ 18న చూపించడం కోసం శిల్ప కళామందిరంలో అన్ని రెడీ చేసుకున్నాడు.ఆ రోజు శ్రీమంతుడు ఆడియో లాంచ్ కావడంతో తన వెల్ విషర్స్ ను పిలిచి మరీ తన గురించి సుత్తి ముక్తావాళి చెప్పమన్నట్లు తెలుస్తుంది.ఇక్కడ ప్రిన్స్ కు అర్ధం కానిది ఒకటుంది. ఎంత శ్రీమంతుడు అయితే మాత్రం బాహుబలి ముందు ఇపుడున్న పరిస్థితుల్లో పేదవాడే అనే విషయాన్ని మరిచిపోతున్నాడు.ఫస్ట్ పోస్టర్ లో కామ్ గా ఉండి సెకండ్ పోస్టర్ తో చిటికేసినంత మాత్రాన ఎంత వరకు మాహిష్మతిని వణికిస్తాడనేది తెలుసుకోలేకపోతున్నాడు