Friday, May 3, 2024
- Advertisement -

మా మ‌ధ్య ఎఫైర్ ఉంటే మేం చూసుకుంటాం.. మీకెందుకు తేజస్వి

- Advertisement -

బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌లో అనుహ్య సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మ‌సాలా మ‌రింత అని యాంక‌ర్ నాని షో మొద‌టి నుండి చెబుతున్నాడు.దానికి త‌గిన‌ట్లుగానే తెలుగు బిగ్‌బాస్ సాగుతుంది.షోలోని హోస్‌మెట్స్ ఎఫైర్ల గురించి చ‌ర్చించుకుంటున్నారు.హౌస్ లో ఉన్న సభ్యులు తేజస్వి-సామ్రాట్ ల మధ్య ఏదో ఎఫైర్ ఉందని కొద్దిరోజులుగా అంద‌రు అనుకుంటున్నారు.దానికి త‌గినట్లుగానే వాళ్ల బిహేవియ‌ర్ ఉంది.

సామ్రాట్‌తో ఎఫైర్‌పై తేజస్వి స్పందించింది.హౌస్ మెంబర్స్ దగ్గరకు వెళ్లి ‘మా మధ్య ఏముంటే మీకేంటి, ఏమైనా ఉంటే బయటకు వెళ్లి చూసుకుంటాం, మీకేంటి సమస్య’ అంటూ కామెంట్ చేసింది.దీంతో అక్క‌డ ఉన్న హోస్‌మెట్స్ అంద‌రు షాక్ అయ్యారు.తనకు సామ్రాట్ కు ఏదో ఉందని ప్రచారం చేస్తున్నారని బాబు గోగినేనితో చెప్పుకొని బాధ పడింది తేజస్వి.ఇక వారం ఎలిమినేష‌న్‌లో సామ్రాట్, తనీష్ తప్ప మిగిలిన వారందరూ నామినేట్ అయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -