భాలీవుడ్లో పబ్బులకు వెల్లి మందుతాగడం….రచ్చ చేయడం స్టార్ హీరోయిన్లకు అలవాటుగా మారిపోయింది. తాగిన మైకంలో ఏంచేస్తుంటారో వాల్లకే తెలియదు. తాజాగా హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా పీకల వరకు తాగేసింది. ఆమె చేస్తున్న పనులకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
తాగిన మైకంలో హోటల్ లో కనిపించిన ప్రతి ఒక్కరికి కౌగిలింతలు, ముద్దులు ఇచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పరిణీతి బయటపెట్టింది. పార్టీకి హాజరయ్యాన పరిణీతి అందరూ వెల్లిన తర్వాత అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం మిగిలామని బలవంతం చేస్తే చేసేదిలేక తాగానని చెప్పారు.
తాగిన మైకంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఉదయం 6గంటల వరకు డాన్స్ చేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టేశాను.” నో ఫిల్టర్ నేహా కార్యక్రమంలో ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించింది పరిణీతి చోప్రా.
ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి అదే ఈ షోలో మెయిన్ పాయింట్. నేహా ధూపియా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెంటల్లీ ప్రిపేర్ అయి రావాలి ఎవరైనా. పరిణీతి కూడా అలానే సిద్ధపడి వచ్చింది. తన తొలి తాగుడు ఘటనను బయటపెట్టింది.