Friday, May 17, 2024
- Advertisement -

మావయ్య చెంతకు చేరిన చరణ్

- Advertisement -

రామ్ చరణ్ తన తదుపరి చిత్రం తనిఒరువన్ చిత్రం రీమేక్ బాధ్యతలను అల్లు అరవింద్ కు అప్పగించాడు.నిజానికి ఈచిత్రానికి డివివి దానయ్యే నిర్మాణ భాధ్యతలను స్వీకరించాడు.కాని చివరి నిమిషంలో ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నాడు.

బ్రూస్ లీ తో వచ్చిన ఫ్లాప్ టాక్ తో మళ్లీ ఎందుకు కంటిన్యూ అవ్వాలనే  ఆలోచనతోనే…. ఇలా డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది.లేకపోతే దానయ్య నిజంగా కంటిన్యూ అవ్వాలనే ట్రై చేశాడట.

అల్లు అరవింద్ కూడా ఇలాంటి టైమ్లో తనిఒరువన్ ను టేకప్ చేయడం కరెక్ట్ కాదని దానయ్యతో చెప్పి…మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలోనే తాను  నిర్మాణ బాధ్యతలను స్వీకరించినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఆవిధంగా చరణ్ మావయ్య చెంతకు చేరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -