Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కోరిక విని షాక్ అయిన మెగాస్టార్?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న ఆదరణ, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ సినిమాల్లోనే కాకుండా వాస్తవిక జీవితంలో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సమాజసేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య ” వంటి భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు డాక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూటీనేజ్‌లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవారు అనే విషయమై ఓ సందర్భాన్ని ఆయన వివరించారు. అప్పుడు మద్రాస్ అంతా వరదలు వచ్చి మునిగిపోతే ఆ సమయంలో తనను, కళ్యాణ్ బాబును, సురేఖను వెంటబెట్టుకొని కారులో చుట్టాల ఇంటికి బయల్దేరిన చిరంజీవి మధ్యలో స్లమ్ ఏరియాలోకి తీసుకెళ్లి వాళ్లను చూడు తాగడానికి నీళ్లు కూడా లేవు, నువ్వేమో పొద్దున బిర్యానీ కావాలని పేచీ పెట్టావంట అని పవన్ కళ్యాణ్‌కి ప్రాక్టికల్‌గా పరిస్థితిని వివరించారని సత్య ప్రసాద్ చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంతటి ప్రజాదరణ పొందాడు అంటే అది చిరంజీవి ఇన్స్పిరేషన్ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చాడు .

Also read:ఉదయభానుతో అలాంటి రూమర్స్ పై స్పందించిన దర్శకుడు.. ఏం అన్నాడంటే?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా కొనసాగుతూనే అటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

Also read:ట్రైన్ లో బాత్రూం వద్ద పట్టుకున్నారంటూ గుట్టు విప్పిన సీనియర్ నటి రజిత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -