Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌రువు హ‌త్య‌పై ట్విట్ట‌ర్‌లో స్పందించిన వ‌ర్మ‌

- Advertisement -

మిర్యాల గూడ ప‌రువు హ‌త్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారుతిరావు.. ప్రణయ్ ని హత్య చేయించారు. ఈ హ‌త్య‌ను ఇప్ప‌టికే అన్ని రంగాల ప్ర‌ముఖులు స్పందించారు. తాజాగా వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ వ‌ర్మ స్పందించాడు.

ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావు ముమ్మాటికీ హంతకుడేనని అన్నారు. ఏ మాత్రం ధైర్యంలేని పిరికిపంద అని పేర్కొన్నారు. ‘అమృత తండ్రి మారుతీరావు క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్ ని హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్లయితే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాల‌ని ట్విట్ట‌ర్‌లో కామెంట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -