- Advertisement -
ఈ మధ్య హీరోయిన్లు బికినిలతో రెచ్చిపోతున్నారు.వెరైటీ బికినిలతో దర్శనం ఇస్తు కుర్రాకారు మతి పొగొడుతున్నారు.తాజాగా అలాంటి పనే చేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.బీచ్లో బికిని వేసుకుని తన అందాలను ప్రదర్శించింది దిశా పటానీ.మొనోకిని బికినితో అందాలన్నీ ఆరబోసింది. తన ఒంపుసొంపులతో కవ్విస్తూ .. పాల రాతి శిల్పంలా బీచ్లో నిలబడింది.
ఈ ఫోటో తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేయగానే ఆమె ఫాలోవర్లు 13 లక్షల లైకులు కొట్టారు. 14 వేలకు పైగా కామెంట్లు పెట్టారు. దిశా ఇలా బికిని వేయడం ఇది మొదటిసారి కాదు,అంతకముందు చాలాసార్లు ఆమె బికినితో దర్శనం ఇచ్చింది.ఇక ఆమె బాలీవుడ్లో వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న భరత్ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది దిశా పటానీ.