Friday, April 26, 2024
- Advertisement -

నా కెరీర్ ని నేనే పాడు చేసుకున్న.. ఇకపై ఆలా చెయ్యను: హెబ్బా పటేల్

- Advertisement -

ప్రస్తుతం యువత సినిమా రంగంలో ప్రతి సినిమాకి కొత్తదనాన్ని కోరుకుంటుంది. అదేవిధంగా మనం ఏ రంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని ఆస్వాదించడం కూడా అలవాటు చేసుకోవాలని నటి హెబ్బా పటేల్ తెలిపారు. కెరియర్ మొదట్లో కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ మధ్యకాలంలో హెబ్బాపటేల్ కి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో కేవలం సినిమాలలో కొన్ని ప్రత్యేక పాటలతో సరిపెట్టుకున్నారు.ఈ సందర్భంగా తనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణం తను గతంలో కొన్ని తప్పులు చేయటం వల్లే కెరీర్లో ఎంతో వెనుక పడ్డానని నటి హెబ్బా పటేల్ తెలిపారు.. “24 కిస్సెస్‌” సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలకు మాత్రమే పరిమితమయ్యారు.

Also read:అతను ఇచ్చిన రూ.300 ఇంకా నాతోనే ఉన్నాయ్: ప్రియమణి

ప్రస్తుతం కరోనా కారణం వల్ల ఇంటికే పరిమితమైన నటి తన కెరీర్లో చేసిన తప్పులను తెలుసుకున్నానని, ఇకపై ఆ తప్పులు చేయకుండా సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉండటంతో పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా నటి హెబ్బా పటేల్ తెలిపారు.

Also read:నాన్నకు ఆ విషయం ఇంకా తెలీదు.. నిహారిక షాకింగ్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -