కియారా అద్వానీ బాలీవుడ్ జనాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచియమే. బాలీవుడ్లో ధోని బయోపిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తరువాత హిందీలో పలు సినిమాలలో నటించనప్పటికి సరైన గుర్తింపు రాలేదు. లస్ట్ ఆఫ్ స్టోరీస్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది కియారా. ఆ తరువాత తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో మహేశ్ బాబుతో భరత్ నేను సినిమాలో నటించింది కియారా. తరువాత రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించింది. యూత్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ల లిస్టులో కియారా టాప్ ప్లేస్ కు చేరింది. తాజాగా ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ మార్చ్ ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది ఈ సుందరి.
కవర్ పేజిపై అందాలను ఆరబోసింది. పింక్ కలర్ డ్రెస్లో కనిపించి అభిమానులకు కిక్కు ఇచ్చింది. టాప్ డ్రెస్ లేకుండా పిచ్చి ఎక్కించింది. జస్ట్ గ్రే ఇన్నర్ మాత్రమే ధరించి క్లీవేజ్ సోకులను ముందుకు ఒంగి మరీ ఒలకబోసొంది. ఇంకా చెప్పాలే కాని చాలా అందాలు కనిపిస్తున్నాయి. వాటిని మీరే చూసి తరిచండి. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కియారా అద్వానీ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈ భామకు ఒక్క సినిమా కూడా లేకపోయినప్పటికి బాలీవుడ్లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.కబీర్ సింగ్,కళంక్,గుడ్ న్యూస్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్నకాంచన హిందీ రీమేక్లో కూడా నటిస్తోంది.
- Advertisement -
క్లీవేజ్లో కియారా అద్వానీ అందాలు అదుర్స్…!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -