Wednesday, May 1, 2024
- Advertisement -

బాలయ్య షో లో మంత్రి కెటిఆర్, రామ్ చరణ్?

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ” ఆన్ స్టాపబుల్ ” ఏ స్థాయిలో దూసుకెళ్లిందో తెలిసిందే. అసలు బాలయ్యలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ షో. వచ్చిన గెస్ట్ లతో బాలయ్య చేసే అల్లరి, సరదా సంబాషణలు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినే అందించాయి. ఇక ఇప్పటి జనరేషన్ లో కూడా బాలయ్య ఇమేజ్ ను ” ఆన్ స్టాపబుల్ ” షో డబుల్ చెప్పాలి.

ఇక ” ఆన్ స్టాపబుల్ ” టాక్ షో ను కంటిన్యూ చేస్తూ సిజన్ 2 కూడా అంతే స్థాయిలో దూసుకుపోతుంది. ఈ సిజన్ 2 లో సెలబ్రేటీలతో పాటు పొలిటీషియన్స్ తో కూడా ఇంటర్వ్యూ చేస్తూ సరికొత్త వినోదాన్ని పంచుతున్నారు బాలయ్య.. ఇదిలా ఉంచితే బాలయ్య టాక్ షో కు మరో క్రేజీ కాంబో సందడి చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.

మొన్న ప్రభాస్ తన స్నేహితుడు, తోటి హీరో గోపీచంద్ తో, సంక్రాంతికి పవన్ కళ్యాణ్ తో మరో వైపు తరువాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి వస్తారని ప్రచారం జోరందుకుంది. . కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తరువాత మంత్రి కేటీఆర్, రామ్ చరణ్ రాబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆహా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బాలయ్య షో లో పవన్ క్లారిటీ.. ఇస్తారా ?

వారసుడు మహేశ్ కథే !

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -