- Advertisement -
2018గాను టాప్ టెన్ సినిమాలలో రెండు తెలుగు సినిమాలు స్థానాన్ని సంపాదించాయి.రంగస్థలం ,మహనటి సినిమాలు ఇండియన్ టాప్ సినిమాలుగా నిలిచాయి.అలనాటి నటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కిన మహనటి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.సావిత్రిగా హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకుల బ్రహ్మారథం పట్టారు.
ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శించారు.తాజాగా ఈ సినిమా 2018 ఇండియన్ టాప్ టెన్ సినిమాలలో 4వ స్థానం దక్కించుకుంది.మరో తెలుగు సినిమా కూడా ఈ జాబితాలో చోట సాధించింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఈ జాబితాలో చేరింది. రంగస్థలం సినిమా ఈ జాబితాలో 7వ స్థానం దక్కించుకుంది.
- వైసీపీ నేతలే టార్గెట్గా అక్రమకేసులు!
- నిస్వార్ధంగా పని చేసినా గుర్తింపు లేదు..టీడీపీ నేత ఆవేదన
- బిగ్బాస్ 10వ సీజన్ వచ్చేస్తోంది!
- పరకాల ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో సంచలన ట్విస్ట్!
- కన్నతల్లి కామ పిశాచిగా మారి.. ఐదేళ్ల పాపను..
