Wednesday, May 15, 2024
- Advertisement -

హీరోయిన్ వంటి పై ఉన్న బట్టలను తొలగించారు!

- Advertisement -

షూటింగ్ జరుగుతుంది. సినిమాకి సంబంధించి చాలా మంది యూనిట్ సభ్యులు ఉన్నారు. డైరెక్టర్ సీన్ తీయడంలో బిజీగా ఉన్నాడు. హీరోయిన్ నటనలో లీనమైంది. అలా షుటింగ్ జరుగుతుంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఆ హీరోయిన్ షాకి కి గురవ్వగా అక్కడ ఏం జరుగుంతుందో తెలియక మరికొంతమంది యూనిట్ వర్గాలు షాక్ తిన్నారు.

అసలు అక్కడ  ఏం జరిగిందో తెలుసా…. ఒక్కసారిగా హీరోయిన్ బట్టలను లాగి పడేసారు యూనిట్ అందరి ముందర. ఈ దారుణ సంఘటన కేరళలో జరిగింది. మలయాళ చిత్ర దర్శకుడు స్నేహజిత్ దర్శకత్వంలో ”దైవం సాక్షి ” అనే సినిమా రూపొందుతోంది. కేరళ లోని తోడుపుల అనే ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది.

హీరోయిన్ పై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కాగా అదే సమయంలో హీరోయిన్ వంటి పై ఉన్న బట్టలను ఒక్కసారిగా తొలగించారు డైరెక్షన్ డిపార్టమెంట్. స్క్రిప్ట్ లో లేని విధంగా చేయడంతో షాక్ తిన్న సదరు హీరోయిన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -