Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం జగన్‌ను కలిసిన మంచు విష్ణు, విరానిక

- Advertisement -

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, ఆయన సతీమణి విరానికా రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులను కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మంచు విష్ణు, విరానికా దంపతులు సీఎం జగన్‌ ఇంట్లోనే లంచ్‌ చేసినట్టు సమాచారం.

కాగా, ఈ భేటీకి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ పరమైన బంధుత్వం నేపథ్యంలో భేటీ జరిగినట్టు తెలిసింది. ఇక విరానికా రెడ్డి, సీఎం జగన్ కజిన్స్‌ అన్న సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కుమార్తే విరానికా రెడ్డి. ఆమెను మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మంచువారికి వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది.

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -