Saturday, April 27, 2024
- Advertisement -

రోజా సినిమా ని మళ్ళీ తీస్తున్న మణిరత్నం ?

- Advertisement -

ఎంత మంది డైరెక్టర్ లు భారతీయ సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టినా డైరెక్టర్ మణిరత్నం ని తలదన్నే వారు మాత్రం ఎక్కడా దొరకరు. ఆయన సినిమా అంటేనే కొత్తదనానికి తోడుగా రోమాన్స్ ఉరకలు వేస్తుంది. ఒకే బంగారం లాంటి సినిమాని లేటు వయసులో బోల్డ్ గా తీసారు అంటే ఆయన ఆసక్తిని మెచ్చుకుని తీరాలి.

ఈ మధ్య కాలం లో ఓకే బంగారం తప్ప పెద్ద హిట్ సినిమాలు తీయని మణిరత్నం ఇప్పుడు మరొక సినిమా కి సిద్దం అవుతున్నారు. కాతరు వెలియాడై అనే సినిమా పోస్టర్ ని ఇవాళ విడుదల చేసారు, ఇది మణి కొత్త సినిమా. ఇందులో హీరోగా కార్తి చేస్తుండగా హీరోయిన్ గా అదితి రావ్ కనిపిస్తారు.

ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రేమలో పడిన హీరో జెట్ పైలెట్ గా పనిచేస్తూ ఉంటారు. సినిమా మొత్త కాశ్మీర్ లో నిర్మాణం సాగుతుందట. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఒక బంగారం సినిమా చూసి సఖి సినిమాతో పోల్చిన వాళ్ళు ఈ సినిమా ని రోజా తో పోలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -