మిస్ వరల్డ్-2017గా చిల్లర్ కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే.అందాలను ప్రదర్శించడంలో భారతదేశ స్త్రీలుకు ప్రత్యేక స్థానం ఉంది.కాని 2000 సంవత్సరం తరువాత మిస్ ఇండియా పోటీలలో ఇండియాకు ప్రతిసారి నిరాశే ఎదురైంది.2000 వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా టైటిల్ ను సాధించగా ఆ తరువాత ఎవరు పోటీలో నిలవలేక పోయారు.దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తరువాత మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుని దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.
తరువాత ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వస్తాయి , అనుకున్నారు అంతా కాని…సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మడిని ఏ ఒక్కరు పట్టించుకోలేదు.ఇంకా చేసేది లేక తన అందాలను ఫోటోషుట్లతో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.వన్ పీస్ బికినీలో దర్శనం ఇచ్చి కుర్రకారుకు నిద్ర లేకేండా చేస్తుంది ఈ ప్రపంచ సుందరి.ఇవి చూసి అయిన సినిమాలలో అవకాశాలు వస్తే బాగుండు మరి.
https://www.adya.news/telugu/gallery/miss-world-manushi-chhillar-bikini-photo-shoot/