హీరో నాగచైతన్య,హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత సమంత చాలా పద్దతిగా మారిందనే చెప్పాలి.పెళ్లి తరువాత సమంత డ్రెస్సింగ్ స్ట్రైల్లో చాలా మార్పులు వచ్చాయి.మునపటిలాగా కురచ దుస్తులతో ఎక్కడ కనిపించడం లేదు.ఇక ఆమె పెళ్లి తరువాత నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి.తాజాగా సమంత నటించిన యు టర్న్ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.నాగ చైతన్య కూడా శైలాజా రెడ్డి అల్లుడితో ఓ హిట్ అందుకున్నాడు.వీరిద్దరు షూటింగ్లకు కాస్తా బ్రేక్ ఇచ్చి సరదాగా విహార యాత్రకు వెళ్లారు.అక్కడ తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది సమంత.
ఆమె పోస్ట్ చేసిన ఫోటోలపై నాగచైతన్య తండ్రి సీనియర్ హీరో నాగర్జున మండిపడినట్లు తెలుస్తుంది.ఎవరి ఇంటికి కోడలుగా వచ్చావో తెలుసుకుని ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయాలి అంటు సమంతపై నాగర్జున ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.పెళ్లికి ముందు ఏం చేసిన ఫర్వాలేదు కాని ,పెళ్లి తరువాత ఇలాంటి ఫోటోలు బయటికి వెళ్తే ఫ్యాన్స్ హార్ట్ అవుతారని నాగర్జున సమంతతో చెప్పినట్లుగా సమాచారం.ఇకపై ఇలాంటి సంఘటనలు మళ్లీ రీపిట్ కాకుడదని సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చాడటా నాగర్జున.