Monday, May 6, 2024
- Advertisement -

ఒక్క అభిమాని లేకున్నా నా గుండే బద్దలవుతుంది: బాలయ్య

- Advertisement -

ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “అఖండ”. ఈ మూవీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయగా తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న “అఖండ” మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం బాలకృష్ణ “అఖండ” సినిమా షూటింగ్ కార్యక్రమాలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్10న ‘అఖండ’ సినిమా టీజ‌ర్‌ ను విడుద‌ల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

Also read:అడిగిందంతే.. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం కదిలిన తారలు..?

తాజాగా నందమూరి బాలకృష్ణ వీటిపై స్పందిస్తూ తన అభిమానులకు ఓ బహిరంగ లేఖను రాశారు.ఇందులో అభిమానులను ఉద్దేశించి ప్రియమైన అభిమానులు ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి వేడుకలు చేయడం మంచిది కాదు. కరోనా కారణంచేత ఏ ఒక్క అభిమాని కూడా బాధపడకూడదు అందుకే అందరూ కరోనా నియమాలను పాటిస్తూ ఇంటికే పరిమితం అయ్యి కరోనా వ్యాప్తిని అరికట్టాలని లేఖలు పేర్కొన్నాడు.

Also red:హోల్ సెల్ గా అభిమానులను బురిడీ కొట్టించిన డాక్టర్ బాబు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -