యంగ్ హీరో రామ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా రెగ్యలర్ షూటింగ్ మొదలుపెట్టాడు పూరి జగన్నాథ్. సినిమాలో హీరోయిన్ను ఎంపిక చేయకుండానే సినిమాను మొదలుపెట్టాడు పూరీ. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ను సెలెక్ట్ చేశాడు పూరీ. ఈ సినిమలో రామ్ సరసన నిధి అగర్వాల్ను ఎంపిక చేశారు. ఇటీవలే ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్.
‘మిస్టర్ మజ్ను’ సినిమా ఫెయిల్ అయినప్పటికి నిధి అగర్వాల్కు మంచి పేరే వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికి నిధి అగర్వాల్ వైపే మొగ్గు చూపాడు దర్శకుడు. నిధి అగ్వరాల్ను ఫైనల్ చేస్తు నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు పూరి. ఈ సినిమాకు ఛార్మీ సహానిర్మాతగా వ్యవహారిస్తుంది.
- Advertisement -
నిధి అగర్వాల్ను ఫైనల్ చేసిన పూరీ జగన్నాథ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -