Friday, May 17, 2024
- Advertisement -

బాలయ్య కోసం ఎన్టీఆర్ ఆ పని చేసాడా?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యకు,  చంద్రబాబుకి విరళం ఇచ్చాడు. అవును నిజమే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ”మీలో ఎవరు కోటీశ్వరుడు ” యంగ్ ఎన్టీఆర్ వేళ్ళి పాల్గొన్నాడు. అక్కడ నాగార్జున అడిగే ప్రశ్నలకు ఎన్టీఆర్ చక్కగా సమాధానాలు చేప్పు పన్నెండున్నర లక్షలు గెలుచుకున్నాడు.

ఆ గెలుచుకున్న డబ్బును  బాలయ్యకు,  చంద్రబాబుకి విరళం ఇచ్చాడు. అదేనండీ బాలయ్య చైర్మెన్ గా వ్యవహరిస్తున్న బసవరామతారకం ఆసుపత్రికి ఆరున్నర లక్షల విరాళాన్ని ఇచ్చాడు. అలాగే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరున్నర లక్షల విరాళాన్ని ఇచ్చాడు.

గత కొద్ది రోజులుగా బాబాయ్ , అబ్బాయిల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసింది . ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఈ పని చేయడం నందమూరి అభిమానులో కొంత ఆశ్చర్యని గురిచేస్తుంది. ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు పోటి పడాబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -