Saturday, May 4, 2024
- Advertisement -

పిల్లలు లేకపోవడమే మంచిదైందంటున్న ఇంద్రనీల్ భార్య!

- Advertisement -

సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని ధారావాహిక కార్యక్రమాలు ప్రత్యేకమైన ముద్రణ సంపాదించుకుంటాయి. ఒక్కసారి ఒక్కో సీరియల్ కి ఎంతో పాపులారిటీ వస్తుంది. ఈ క్రమంలోనే జీ తెలుగు లో ప్రసారమయ్యే రాధమ్మ కూతురు సీరియల్ కి కూడా ఇదే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. రాధమ్మ కూతురు సీరియల్ లో రాధమ్మ పాత్రలో మేఘన రామి నటించగా, అక్షరగా దీప్తి మన్నె నటిస్తున్నారు. ఇద్దరికీ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది.

తెరపై ఈ సీరియల్స్ ద్వారా తల్లి కూతురుగా నటించిన వీరి బంధం తెరవెనుక కూడా అదే బంధం ఏర్పడింది. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా జీ తెలుగు మాతృదేవోభవ అనే స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలు సీరియల్స్ లోని నటీనటులు పాల్గొని ఎంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే సిద్దు విష్ణుప్రియ తమ కొడుకు ఇషాన్‌ను 
కూడా పరిచయం చేశారు.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

ఈ సందర్భంగా సిద్దు విష్ణుప్రియలకు మేఘనతో ఉన్న అనుబంధం గురించి బయట పెట్టారు. విష్ణుప్రియ కొడుకు పుట్టాక మొట్టమొదటిగా నా చేతిలో పెట్టిందని, అన్నప్రాసన చేసే రోజు కూడా మొదటగా నేను నా భర్త తినిపించాకే తమ కుటుంబ సభ్యులు తినిపించారు. సొంత వాళ్ళు కూడా ఈ విధంగా చేయరేమోనని వారి మధ్య ఉన్న అనుబంధం చెప్తూ మేఘన ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత రాధమ్మ కూతురు ఫేమ్ దీప్తి మాట్లాడుతూ…తినకు పిల్లలు లేకపోవడమేనది నా ప్రకారం ఓ బ్లెస్సింగ్.. పిల్లలు పుట్టుంటే.. వారి గురించే ఆలోచించి స్వార్థంగా తయారయ్యేది. అంటూ శాలువాతో మేఘనను సత్కరించారు.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -