- Advertisement -
రాంచరణ్ హీరోగా సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం విడుదలకు రెఢీ అయ్యింది.ఆదివారం ( మార్చి 18) నాడు విశాఖలోని ఆర్కే బీచ్లో మెగా అభిమానుల మధ్య సందడిగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు.
చిరు సినిమా గురించి చెబుతు సినిమా చూశానని చాలా బాగుంది,ప్రతీ సన్నివేశం అభిమానులన అలరిస్తుందనీ రాంచరణ్ చూసి అసూయపడుతున్నాననీ చెప్పుకొచ్చాడు చిరు. ఈ సినిమాలో ఉన్న చిన్న ట్విస్ట్ను చిరు చెప్పాడు.సినిమాలో ఆది చనిపొతాడు అని చెప్పేశాడు చిరు.ఆది సినిమాలో రాంచరణ్కి అన్నయ్యగా చేస్తున్నాడు.తర్వాత ఏంచేస్తాడో అందరికి తెలిసిందే.