Saturday, May 18, 2024
- Advertisement -

మరోసారి గోపిచంద్ సరసన రాశిఖన్నా

- Advertisement -

హీరో గోపిచంద్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న “ఆక్సిజన్” చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలతో చెన్నై లోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్ లో ప్రారంభమైంది.

ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపిచంద్, డైరెక్టర్ జోతికృష్ణ, ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్ వెట్రి పాల్గొన్నారు. దర్శకుడు జోతికృష్ణ మాట్లాడుతు ఈ సినిమా ఫాస్ట్ వేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకేక్కుతుంది.

ఈ చిత్రంలో జగపతిబాబు గారు కీలకమైన పాత్రలో కనిపిస్తారు అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కిక్ శ్యామ్, ఆలీ తదితరులు నటులు నటిస్తున్నారు.

ఈ సినిమాకి యువన్ శంకర్‍రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -