Saturday, April 27, 2024
- Advertisement -

ఉగాదికి గోపిచంద్ ట్రీట్!

- Advertisement -

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. కొంతకాలంగా శ్రీను వైట్ల తీసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొడుతుండటంతో అతడికి డేట్స్ ఇచ్చేందుకు ఎవరు సాహసం చేయడం లేదు. అయితే హీరో గోపిచంద్ మాత్రం ఒకడుగు ముందుకేసి ఛాన్స్ ఇవ్వగా సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇప్పటివరకు 30 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా టైటిల్ ను ఉగాది పండుగ సందర్భంగా రివీల్ చేయనున్నట్లు సమాచారం. టైటిల్ గ్లింప్స్ వీడియో ను ఉగాది పండుగ కి రిలీజ్ చేసే అవకాశాండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

బీష్మా సక్సెస్‌తో మిట్ ఆట పట్టారు గోపిచంద్. ప్రేక్షకేలను ఈ సినిమా ఆకట్టుకంటుండగా ఈ సినిమా తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు గోపిచంద్. శ్రీను వైట్ల సినిమాతో పాటు SVCC బ్యానర్ లో ఒక చిత్రాన్ని, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో, యూవీ క్రియేషన్స్ పతాకంపై మరొక చిత్రం ను చేయనున్నారు. వీటికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడికానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -