Friday, April 26, 2024
- Advertisement -

చిరంజీవి, నాగార్జున లపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

- Advertisement -

హీరో సుశాంత్ సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. సుశాంతి మృతిపై సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ కు అవకాశాలు రాకుండ చేశారని అందుకే ఇలా జరిగిందని బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలో హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం వలన టాలెంటెడ్ యాక్టర్స్ ఎదగడం లేదని చెప్పింది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఫేస్ బుక్ లో స్పందించింది. అయితే శ్రీరెడ్డి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉందంటూ స్టార్స్ పై ఫైర్ అయింది. శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెడుతూ.. ”గట్స్ లేని మూవీ లెజండ్స్ మాత్రమే న్యూ టాలెంట్ ని చంపేస్తున్నారు. సేమ్ ఆన్ యూ సో కాల్డ్ చిరంజీవి – నాగార్జున – బాలీవుడ్ ఖాన్స్ మరియు కపూర్ ఫ్యామిలీస్” అని కామెంట్ పెట్టింది.

ఇక ఈ పోస్ట్ లో రాయలేని పదజాలంను కూడా ఉపయోగించింది. శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. స్టార్ హీరోలైన చిరంజీవి – నాగార్జునపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడడం చర్చనీయాంశమైంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శ్రీరెడ్డీపై నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు ఎంతో మంది టాలీవుడ్ లో ఉన్నారని.. తెలియకుండా మాట్లాడకు అని ఆమెపై ఫైర్ అవుతున్నారు.

Sri Reddy makes controversial comments on Chiru and Nag

శృంగారంలో స్వయంతృప్తి పొందే గృహిణిగా ఈషా..!

హీరోయిన్ సుకన్య ఆ పనులు చేయడానికి కారణం ఏంటి ?

బాలయ్యకు బర్త్ డే విష్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిట్టిన శ్రీరెడ్డి..!

బలిసిందా.. ? అంటూ పవన్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -