Tuesday, April 23, 2024
- Advertisement -

శ్రీరెడ్డి.. నవాబుల కాలం నాటి చేపల పులుసు..

- Advertisement -

నటి శ్రీరెడ్డి అంటే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో ప్రజల నోళ్లలో నానుతూ ఉంటుంది. ఆమె తనకు నచ్చినట్టు మాట్లాడుతుంది. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చెన్నై వెళ్లిపోయింది. అక్కడ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది.

యూట్యూబ్‌లో శ్రీరెడ్డి అధికారిక చానల్‌లో అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ మద్య చికెన్ కూర, ఆంధ్రా స్పెషల్ చారు, చేపల పులుసు కూరలు ఎలా ఉండాలో చూపించింది. తాజాగా శ్రీరెడ్డి చాపల పులు ఎలా చేయాలో చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

అయితే ఆ చేపల పులుసు మాములు పులుసు కాదట బెంగాల్ లో నవాబుల కాలం నాటి చేపల పులుసట. ఈ వీడియోలో ఆ చేపల పులుసు చెయ్యటానికి సంబంధించి ఏం ఏం కావాలో కూడా శ్రీరెడ్డి వివరించింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేస్తే పోలా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -