Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై పోటీకి సిద్ధ‌మైన శ్రీ‌రెడ్డి

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆమెకు ఆరోప‌ణ‌లు చేయ‌డం కొత్త కాదు. అది అంద‌రీ తెలిసిందే. కానీ ఈ సారి ప‌వ‌న్‌పై దృష్టి సారించింది శ్రీ‌రెడ్డి. జనసేన పార్టీలో చాలా మంది కుక్కలు ఉన్నారు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలని నా పెళ్ళాం కూడా క్రిస్టియన్ ఏ అని పవన్ కళ్యాణ్ సోది కబుర్లు చెబుతున్నాడంటూ ట్వీట్ చేసింది.

నేను రంగంలోకి దిగితే ఒక్కో నా కొడుక్కి తడిసిపోయిద్ది, జనసైనికులు నా ఈక కూడా పీకలేరంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం సర్వ‌నాశ‌న‌మైపోతుంద‌ని.. ఇప్ప‌టికే మూడు పెళ్లీళ్లు చేసుకున్న ప‌వ‌న్ ఇంకేన్ని పెళ్లీళ్లు చేసుకుంటారో అని వెట‌కారమాడారు శ్రీ‌రెడ్డి. అవ‌స‌ర‌మైతే జ‌న‌సేనానిపై పోటీకి సిద్ద‌మ‌ని స‌వాలు విసిరింది శ్రీ‌రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -