- Advertisement -
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సమ్మోహనం. హీరోయిన్గా అదితీ రావు నటిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి స్పందన వచ్చింది.నేడు (గురువారం) సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
కామెడీ, ప్రేమ, ఎమోషన్స్తో కూడుకున్న ఈ ట్రైలర్లో సుధీర్బాబు, హీరోయిన్ అదితీ రావు అందంగా కనిపించారు. ఈ సినిమాకు ఇంద్రగంటి మోషనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.