టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు.టాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలు డ్రగ్స్కు బానిసలు అని, వాళ్లు డ్రగ్స్ తీసుకోకుండా ఏ పని చేయలేరని చెప్పుకొచ్చారు.డ్రగ్స్ తీసుకునేవాళ్లను సినిమాలలో ఎంట్రీ లేదనే రూల్ పెట్టొచ్చు కానీ యూనిట్ మొత్తం డ్రగ్స్ తీసుకునేవారే అయితే అప్పుడు ఏం చేస్తాం. కథలు రాయడానికి, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కూడా డ్రగ్స్ తీసుకుంటారు.
వాళ్లు ఎంత టాలెంటెడ్ అయినా డ్రగ్స్ తీసుకుకోకుండా మాత్రం పని చేయలేరు తెలిపారు సురేష్ బాబు.మొత్తనికి తన కొడుకుతో పరువు పొగొట్టుకున్న సురేష్ బాబు ,ఇక్కడ ఎవరు అంత మంచివారు లేరని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుంది.ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు,ఇది ఎప్పటి నుండో ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతుంది.