Friday, May 17, 2024
- Advertisement -

బ్రూస్ లీ తర్వాత వీరు డౌటే

- Advertisement -

శ్రీనువైట్ల మార్క్ కామెడీ,కోన వెంకట్ స్టైల్ ఆఫ్ పంచింగ్ లకు ట్రేడ్లో  మాంచి మార్కెట్ ఉంది.

ఆ మార్కెట్ వీరిద్దరి చిత్రాలకు చాలా ప్లస్ అయింది.దాంతో వీరు ఎలాంటి కామెడీ ట్రాక్ క్రియేట్ చేసి సినిమా తీసిన ఆ సినిమా దుమ్ము దులిపేసింది.అయితే బాద్‌షా చిత్రం తీస్తోన్న టైమ్లో శ్రీనువైట్ల, కోన వెంకట్‌లకు వచ్చిన బేధాభిప్రాయాల కారణంగా…. శ్రీనువైట్ల తో  ‘ఆగడు’కు కోన వెంకట్ ,గోపీ మోహన్ టీం కటీఫ్ చెప్పేసింది. దాంతో శ్రీనువైట్లకు ఆగడుతో చిరిగి చేంతాడైంది.

బ్రూస్ లీ చిత్రం వచ్చే సరికి ఇష్టం లేకపోయినా…స్టార్ హీరో సినిమా చేయాలి కాబట్టి శ్రీనువైట్ల చచ్చినట్లు….కోన టీంతో కలిసి పని చేశాడు.ఐతే ఆ సినిమా చాలా భాగా వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్ .దీంతో కోన టీం మాంచి బలుపుతో ఉందనేది మరొక వర్గం.అందుకే శ్రీనువైట్లకు గతంలో ఉన్న ఆ బలుపు ఇంకా కొంత ఉందనుకున్నారో ఏమో…దాన్ని పూర్తిగా కట్ చేసేయాలని గోపీమోహన్ ,కోనలు అనుకున్నారట.అందుకే అతర్వాతి చిత్రానికి సారీ చెప్పేసి నీ సత్తా చాటుకో అన్నారట.కోన వెంకట్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రేక్షకులతో మాట్లాడుతూ శ్రీనుతో కలిసి చేస్తానా లేదా అన్నది వేయి డాలర్ల కొశ్చన్ అంటూ సెటైర్ వేసేశాడు.

అదనే కాకుండా శ్రీనువైట్లను అతను చాలా లైట్ గా తీసుకుంటున్నాడు.దీన్ని బట్టి బ్రూస్ లీ తర్వాత వీరి కాంబినేషన్  డౌటే అని తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -