Wednesday, April 24, 2024
- Advertisement -

విదేశీలను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

నిజంగా ప్రేమిస్తే కులం, మతం, దేశం అనే భేదం ఉండదని ఎంతో మంది నిరుపించారు. అలానే సినీ ఇండస్ట్రీలోని ముద్దుగుమ్మలు కూడా చాటిచెప్పారు. ప్రధానంగా కొంతమంది హీరోయిన్స్ విదేశీ అబ్బాయిలతో జోడీ కట్టారు. తూర్పు పడమర ద్వారాదాసరి పరిచయం చేసిన హీరోయిన్ మాధవి అసలు పేరు విజయలక్ష్మీ.

తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు ఆయన శిష్యుడు రాల్క్ శర్మని 1996లో పెళ్ళిచేసుకుని.. న్యూజెర్సీలో సెటిల్ అయింది. ఈమెకు ముగ్గురు కుతుర్లు. ఇక మరో హీరోయిన్ రంభ నటనకు బై చెప్పి 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడా వాసిని పెళ్లి చేసుకుని అక్కడే నివాసం ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య కాస్త ఇబ్బందులు వచ్చిన విడిపోలేదు.

వీరికి ముగ్గురు పిల్లలు. హీరోయిన్ లయ 2006లో సినిమాలను వదిలేసి ,శ్రీ గణేష్ అనే అమెరికా డాక్టర్ ని పెళ్ళాడి అక్కడే సెటిల్ అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కూతురు ఈమధ్య బాలనటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమాలో తన నటనతో అదరగొట్టిన అపర్ణ ఆతర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

2002లో శ్రీకాంత్ అనే ఎన్. ఆర్. ఐ ని పెళ్ళాడి,అమెరికాలో సెటిల్ అయింది. కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్యా సమస్యలు వచ్చినప్పటికీ మళ్ళీ ఒక్కటయ్యారు. గుడుంబా శంకర్ నటించిన మీరా జాస్మిన్ 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ ని పెళ్లాడింది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జివి గుడ్ ఇనఫ్ ని పెళ్లాడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -