- Advertisement -
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు.మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా కనిపించి అలరించిన సంగతి తెలిసిందే.మహేష్ తన 25వ సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లాడు.
మహేష్ షూటింగ్ చేస్తున్నాడని తెలుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మహేష్ కలవడానికి సినిమా సెట్స్కు వెళ్లి మహేష్ బాబుతో కాసేపు ముచ్చటించి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.ఇక మహేష్ తన 25వ సినిమా కోసం ఫుల్ గెడ్డం, మీసంతో కనిపించనున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డె నటిస్తుంది.