Friday, April 26, 2024
- Advertisement -

కొత్తగూడెంలో ఘోరం.. తనని తిట్టాడని మర్మాంగాన్ని కోసేశాడు.. చావుబతుకుల్లో బాధితుడు!

- Advertisement -

ఈ మద్య కొంత మంది వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందుతున్నారు. ఈ క్రమంలో ఆవేశంలో ఎదుటి వ్యక్తులపై దాడులు చేయడం.. తిట్టడం కొన్ని సార్లు చంపడం కూడా చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో తనను బండ బూతులు తిట్టాడని మనస్థాపానికి చెందిన వ్యక్తి.. ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

పొలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు విక్రయిస్తుంటాడు. ఈ మద్య కొత్తగూడానికి వచ్చిన కార్తీక్ ఓ పాడుబడ్డ శిథిలావస్థకు చెందిన భవనంలో ఉంటున్నాడు. రుద్రంపూర్ ప్రాంతానికి హుస్సేన్ పాషా కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో హుస్సేన్ మద్యం మత్తులో కార్తీక్ ని దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు. ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. బాధితుడిని వెంటనే పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -