Friday, April 19, 2024
- Advertisement -

కందహార్ లో రాకెట్ దాడి.. మహిళలు మృతి

- Advertisement -

అఫ్గానిస్థాన్​లోని కందహార్​ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. నిన్న సాయంత్రం జరి జిల్లాలో ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నాయి. తాలిబన్లు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాద సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫిబ్రవరిలో తాలిబన్లు- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తాలిబన్లు బాంబులు, రాకెట్లతో చెలరేగిపోతున్నారు.

ఈ చర్యలపై.. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్​ వేదికగా మాట్లాడిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గని.. తమ దేశంలో శాంతి నెలకొల్పేందుకు సహాయం చేయాలని సభ్యదేశాలను కోరారు.

దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!

ఛీ.. వీడు మనిషేనా.. కుక్కపై అత్యాచారం!

దారుణం.. 13 ఏళ్ల బాలికను పలుమార్లు బెదిరిస్తూ అత్యాచారం!

90 గంటలు నరకం.. మృత్యువును జయించిన చిన్నారి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -