Tuesday, April 30, 2024
- Advertisement -

మాట మార్చిన పవన్ కళ్యాణ్..?

- Advertisement -

చాలాకాలం గ్యాప్ తరువాత ప్రజల్లోకొచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ బాగుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. నిన్నా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నేను సీఎం పదవిని డిమాండ్ చేయడం లేదని పరోక్షంగా సూచించారు. అంతే కాదు 40 సీట్లుంటే సీఎం పదవి అడిగేవాడినన్నారు. బలం చూపించి పదవి తీసుకోవాలని, షరతులు పెట్టితే కుదరదని చెప్పారు.

అయితే నేడు పొత్తులు కచ్తితంగా ఉంటాయని.. ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి మాట్లాడుకుందాం… సీఎం ఎవరనేది ముఖ్యం కాదు.. ఇప్పుడున్న సీఎంను గద్దె దించడమే లక్ష్యం… సీఎం అభ్యర్థి ఎవరనేది బలాబలాలను బట్టి అప్పుడు నిర్ణయించుకుందాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

-Anjanreddy kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -