Wednesday, May 8, 2024
- Advertisement -

అనసూయ, నాగార్జునలకు ఏమైంది..?

- Advertisement -

యాంకర్ అనసూయ అంటే ఇష్టపడని వారుండరు.అబ్బాయిల్లో అనసూయ పేరు వినిపించగానే ఆమె సెక్సీ వాయిస్ గురించే ముందుగా మాట్లాడుకుంటారు.

ఇపుడు సిల్వర్ స్క్రీన్ మీదకు సైతం అమ్మడు వస్తుంది కాబట్టి…ఆమె వాయిస్ ను మర్చిపోయి ఆమె ఫిగర్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెట్టారు.

దీంతో సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోనాగ్ ,రమ్యకృష్ణలతో పాటు లావణ్య త్రిపాటీలను అనసూయ డామినేట్  చేసేస్తోంది.ఇది నచ్చకనే కాబోలు ఇప్పటి వరకూ అనసూయకు సంబందించిన స్టిల్స్ ను బయటకు రానీయకుండా చూసారనేది పరిశ్రమ టాక్.ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా అనసూయే స్వయంగా తన ఫేస్ బుక్ ద్వారా ఎడ్ల బండి తోలుతోన్న దృశ్యాలను పోస్ట్ చేసింది.చేస్తే గీస్తే యూనిట్ చేయాలి గాని ఇలా ఒక సినిమాకు సంబందించిన స్టిల్స్ ను  అనసూయ డైరెక్ట్ గా ఎలా పోస్ట్ చేసిందని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కోపగించుకున్నాడట.అలాగే ఈవిషయమై నాగ్ కూడా డైరెక్టర్ కు వాకబు చేసినట్లు చెబుతున్నారు.

ఎందుకిలా వాకబు చేసాడనే దానికి కూడా ఫిలింనగర్లో కారణాలు చెబుతున్నారు.అదేంటంటే..అనసూయ రిలీజ్ కు ముందే హడావిడి చేస్తే..సోషల్ మీడియా అందరినీ వదిలేసి అనసూయ వెంట పడతారని ఆవిధంగా తమ స్టార్ డమ్ పడిపోతుందనే భయం నాగ్ ను వెంటాడుతుందని అందుకే అనసూయ ప్రతి యాక్టివిటీని ఇలా తగ్గించే పని చేస్తున్నారని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -