- Advertisement -
మహేశ్ అభిమానులు ప్రేమతో సైకిల్పై వస్తున్న మహేశ్బాబు శ్రీమంతుడు పోస్టర్ను, గ్రాఫిక్స్తో మార్ఫింగ్ చేసి, తన కొడుకు గౌతమ్ ఫేస్ని పెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇది అక్కడక్కడా సర్కులేట్ అయి చివరకు మహేశ్ కంట పడింది. ఈ పోస్టర్పై మహేశ్ బాబు ట్విట్టర్లో స్పందించారు. ఈ ఫోటో ఎవరు చేశారో తెలియదు కాని చాలా బాగా చేశారని కూల్ పిక్ అని కొనియాడారు. దీంతో అభిమానులు అంతులేని ఆనందంతో మురిసిపోతున్నారు.