Tuesday, April 30, 2024
- Advertisement -

మహేశ్‌ కి ఈ గ్రాఫిక్‌ ఫోటో నచ్చేసింది..!

- Advertisement -

మహేశ్‌ అభిమానులు ప్రేమతో సైకిల్‌పై వస్తున్న మహేశ్‌బాబు శ్రీమంతుడు పోస్టర్‌ను, గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్ చేసి, తన కొడుకు గౌతమ్‌ ఫేస్‌ని పెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇది అక్కడక్కడా సర్కులేట్ అయి చివరకు మహేశ్‌ కంట పడింది. ఈ పోస్టర్‌పై  మహేశ్‌ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఫోటో ఎవరు చేశారో తెలియదు కాని చాలా బాగా చేశారని కూల్ పిక్ అని కొనియాడారు. దీంతో అభిమానులు అంతులేని ఆనందంతో మురిసిపోతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -