Wednesday, May 8, 2024
- Advertisement -

షో లో లాస్య ఎందుకు ఏడ్చింది.. ఏం జరిగింది..?

- Advertisement -

ప్రోమో చూడాగానే.. ప్రోగ్రాం కోసం వేచి చూసే ఆసక్తి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో ప్రోమో కూడా చీప్ ట్రిక్స్ తో ప్లే చేస్తూ.. ప్రోగ్రాంపై ఉన్న ఆసక్తి పోగొడుతున్నారు. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్‍పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది.

ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో రానా.. ఒక టీవి యాంకర్ ని తిడుతున్నట్టు వచ్చిన ప్రోమో కూడా మొదట్లో ఏమైంది? ఎందుకు రానా ఇలా బిహేవ్ చేశాడు? అనుకున్న వాళ్లు కూడా తర్వాత ఆ ప్రోగ్రాం చూసి తిట్టుకున్నారు.

అదొక్కటే కాదు ప్రతి ప్రోగ్రాం ప్రోమోని కూడా ఓవర్ యాక్షన్ అనే రేంజ్ కి వెళ్లిపోయారు..తాజాగా యాంకర్ లాస్య భోరున విలపించినట్లుగా ప్రోమోలో చూపిన విషయానికొస్తే.. రేణు దేశాయ్ జడ్జిగా, ఉదయ భాను యాంకర్ గా వస్తున్నరొమాంటిక్ డాన్స్ షో “నీతోనే డాన్స్”. 8 మంది సెలబ్రిటీ కపుల్స్ ఇందులో పార్టిసిపంట్స్. ఈ షో సరికొత్త ఎపిసోడ్ ప్రోమో లో లాస్య కంటతడి పెట్టుకుంటుంది.. దానికి కారణం ఏంటో ఫుల్ ఎపిసోడ్ చుస్తే కానీ తెలీదు. ఇప్పటికయితే లాస్య ఏడ్చిన సీన్ తో కూడిన ప్రొమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -