Monday, May 6, 2024
- Advertisement -

పిల్లల్ని ఎప్పుడు కంటారు అని సమంతని ఆడుగుతే.. ఏం చెప్పిందంటే..?

- Advertisement -

ఏం మాయ చేసావే సినిమాతో అందరిని మాయ చేసింది సమంత. ఆమె నటనకు అందరు ఫిదా అయిపోయారు. తన అందం,అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో అయిన నాగ చైతన్యను ప్రేమించి ఇటివలే పెళ్లి చేసుకొని.. అక్కినేని కోడలిగా వారి ఇంట్లో అడుగుపెట్టింది. ఎక్కడో గోవాలో మీడియాకి, అభిమానులకు అందరికీ దూరంగా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్న సమంతా రాజుగారి గది సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు రావాలసి వస్తుంది.

ఈ మూవీలో మామా కోడలు నాగార్జున,సమంతా నటించారు. సూపర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది..కానీ సినిమా ప్రమోషన్ కి వస్తున్న నాగార్జున, సమంతలను సినిమా గురించి కాకా చై ,సామ్ ల పెళ్లి గురించే ప్రశ్నలడుగుతున్నారు మీడియావారు. వాళ్లు కూడా చాలా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో సామ్,చై ల రిసెఫ్షన్ గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం ఈ విధంగా ఇచ్చారు…ఇప్పుడే కదా పెళ్లి అయింది.

కొద్దిరోజులు ఎంజాయ్ చేయనివ్వండి..చూద్దాం అంటూ రిసెఫ్షన్ ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పిచెప్పనట్టు చెప్పి వదిలేసారు..సమంతాని, పిల్లల్ని ఎప్పుడు కందామనుకుంటున్నారు అని ఒక విలేఖరి అడగగా.. అప్పుడే తొందర ఏమొచ్చింది,ఇప్పుడే కదా పెళ్లి అయ్యింది,మేము ఇంకా సినిమాలతో బిజీగా ఉన్నాం,హనీమూన్ కి వెళ్లే సమయం కూడా దొరకలేదు,పెళ్లి జరిగి పది రోజులు కూడా అవ్వకముందే పిల్లల గురించి ప్రశ్నలు మొదలయ్యాయా అంటూ సమాధానం ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -