Wednesday, May 15, 2024
- Advertisement -

సరైనోడు రీ షూట్!

- Advertisement -

అల్లు అర్జున్, రకుల్, క్యాథరిన్ లు హీరోహీరోయిన్లుగా తెరకేక్కుతున్న చిత్రం సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫుల్ లేన్తు మాస్ సినిమాగా తెరకేక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఇటివలే పాటలు రిలీజ్ అయ్యాయి. సినీ పరిశ్రమలో ఈ సినిమాపై ఓ రెంజ్ లో అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే 70 కోట్ల బిజినెస్ చేసింది. వరసగా 50 కోట్ల వసూళ్లను మంచి నీళ్లు తాగినంత ఈజీగా అందుకుంటున్నాడు బన్నీ. దాంతో సరైనోడుపై కూడా భారీ బిజినెస్సే జరిగింది. దీన్ని నిలబెట్టుకోవాలంటే బన్నీ అద్భుతాలు చేయాలి. చేస్తాననే నమ్మకంతోనే ఉన్నాడు అల్లు వారబ్బాయి కూడా. అయితే సరైనోడుకు ఇప్పుడు అనుకోని చిక్కొచ్చి పడింది.

సెన్సార్ పూర్తైన తర్వాత మళ్లీ సెట్స్ పైకి వేల్లుతుంది ఈ సినిమా యూనిట్. అదేంటి సెన్సార్ అయ్యిపోయాక సెట్స్ పైకి వెళ్ళాడం ఏంటి అనుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే ఈ సినిమాకి సంబందించి కొన్ని సిన్లు అంతగా బాలేవట. సో ఆ సీన్లను మళ్ళి రీ షూట్ చేయ్యాలి అని భావించరట సరైనోడు టీం. రీషూట్ అంటే నిర్మతకు ఖర్చు మరింత పెరేగే అవకాశం ఉంది.

ఏది ఎమైన తమ సినిమా విషయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరక్కుండా కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఏప్రిల్ 22న సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -