Sunday, May 12, 2024
- Advertisement -

కొత్త పూరీ పోరీలు నిలబడతారా..?

- Advertisement -

పూరి జగన్నాద్ చిత్రంలో బ్యూటీలీగా చేసే భామలు నిలబడతారనేది అందరికీ తెలిసిన విషయం.అయితే చిరుత ఫేం నేహా శర్మ,బిజినెస్ మేన్ ఐటమ్ బేబ్ శ్వేతా భరద్వాజ్  మాత్రమే ఈ విషయంలో వెనకడిపోయారు.ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చిన్నది పూరి పుణ్యమా అంటూ కాస్తో కూస్తో వెనకేసుకున్నవారే.తాజాగా నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ పూరి రోగ్ చిత్రంలో హీరోయిన్ గా వస్తోంది.

అలాగే బిజినెస్ మేన్ ఐటమ్ సాంగ్ వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్ ఫేం  శ్వేతా భరద్వాజ్ కూడా పూరి ఇచ్చిన ఛాన్స్ ను ఇంతకాలానికి వాడుకోవడానికి ట్రై చేస్తోంది.దానిలో బాగంగా అమ్మడు  గోపీచంద్ సౌఖ్యం చిత్రంలో మరోసారి ఐటమ్ చిందులు వేయబోతోంది.మరి నేహాకు రాని బ్రేక్  పూరి ఆమె సిస్టర్ కు ఇస్తాడో లేదో చూడాలి.అలాగే బిజినెస్ మేన్ తో కొట్టలేని బ్రేక్ ను శ్వేతా సౌక్యంతోనైనా కొడుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -