Saturday, April 20, 2024
- Advertisement -

భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం

- Advertisement -

ఈశాన్య భారతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. ఇంపాల్ కు సమీపంలో భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్బశాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ భూకంపం ప్రభావంతో బెంగాల్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు పొరుగుదేశం బంగ్లాదేశ్ లోను భూమి కంపించింది. భూకంప తాకిడికి భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -