Saturday, April 27, 2024
- Advertisement -

తాలిబన్లు పై వైమానిక దాడి..11 మంది హతం..!

- Advertisement -

అఫ్గానిస్థాన్​ హెల్మాండ్​ రాష్ట్రంలోని నావా జిల్లాలో ఆ దేశ​ వైమానిక దళం జరిపిన దాడిలో అల్​ఖైదాకు చెందిన 11మంది ఉగ్రవాదులు సహా మరో ఇద్దరు తాలిబన్లు హతమయ్యారు. ఆ దేశ రక్షణ శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో అల్​ఖైదాకు చెందిన ఉగ్రనేతలు మరణించారని పేర్కొంది.

అల్​ఖైదా ఉగ్రవాదులు.. తాలిబన్లకు పేలుడు పరికరాలను తయారు చేయడం, ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

గతవారం హెల్మాండ్​, కాందహార్ రాష్ట్రాల్లో జరిగిన వైమానిక దాడుల్లో పలువురు ముష్కరులను మట్టుబెట్టాయి అఫ్గాన్​ సేనలు. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి కాటేస్తుంటే మరోవైపు ముష్కరుల దాడులు కంట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -