Sunday, May 12, 2024
- Advertisement -

అప్పుడే రాజ‌కీయాల‌ను వంట‌ప‌ట్టించుకున్న మంత్రి అఖిల ప్రియ‌…

- Advertisement -
Akhila Priya Reddy Challenges ministre for Nandyal By Poll

నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు కొత్త మ‌లుపుతిరుగుతోంది.ఇరు పార్టీలు త‌మ అభ్య‌ర్త‌తుల‌ను ప్ర‌క‌టించ‌డంతో వార్ మొద‌ల‌య్యింది.డ‌బ్బుకంటె ఇప్పుడు సెంటీ మెంట్ ప్ర‌ధాన అస్త్రంగా మారింది.

దీంతో ఎన్నికల నోటిఫికేష‌న్ రాక‌ముందే ఉప ఎన్నిక పోరు తీవ్ర‌మైంది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది.

{loadmodule mod_custom,GA1}

అయితే అఖిల ప్రియ సెంటీమెంట్ అస్త్రాన్ని ప్ర‌యేగించారు.ఈ స్థానానికి ఎన్నికలు జరగకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం కొన్ని కుట్ర‌ల‌కు దిగింది. దీంతో వెంట‌నే వైసీపీ ఈ ప్ర‌య‌త్నాల‌కు చెక్ పెట్టింది.ఏక‌గ్రీంపై టీడీపీ చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని విఫ‌లం కావ‌డంతో మ‌రో నాట‌కానికి తెర‌లేపింది.
ఏక‌గ్రీవ‌ ప్ర‌య‌త్నాలు బెడిసికొట్ట‌డంతో భూమా ఫ్యామిలీ ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. నంద్యాల‌లో ఓడిపోతే తన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసురుతోంది. నంద్యాల ప్ర‌జ‌లు భూమా ఫ్యామిలీని గెలిపించేందుకు ఎదురు చూస్తున్నార‌ని ఆమె అంటున్నారు. భూమా పేరు చెప్పి సెంటిమెంట్‌ను రాజేసేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

{loadmodule mod_custom,GA2}

కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల‌ప్రియ అతి పిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకొని రికార్డు సృష్టించింది.నంద్యాల రాజ‌కీయాల‌ను చ‌క్రంతిప్పుతున్న అఖిల ఇప్పుడ సెంటీమెంట్ అస్త్రాన్ని ప్ర‌యేగించారు.అప్పుడే అఖిల రాజ‌కీయాల‌ను ఒంట‌ప‌ట్టించుకుంద‌ని జ‌నాలు చెప్పుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}diOzXns-jwc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -